అమరావతిలో నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘లీడర్షిప్-న్యూ ఏజ్ గవర్నెన్స్’ అనే ప్రధాన అంశంపై పరిపాలనాధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. గతంలో కేవలం సంప్రదాయ...
‘వందేమాతరం’ జాతీయ గీతం విషయంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో వందేమాతరం తొలి రెండు చరణాలను మాత్రమే పాడాలని ఉత్తర్వులు జారీ చేసింది....
చైనాలోని కింగ్డావో నగరంలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మతుల కోసం షిప్యార్డులో నిలిపి ఉంచిన విదేశీ కార్గో నౌకలో మంటలు చెలరేగడంతో 20 మంది మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతైనట్లు...
IRCTC Scam Case: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఐఆర్సీటీకీ హోటళ్ల కాంట్రాక్టుల వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత, మాజీ మంత్రి...
Saudi Arabia-Pakistan: సౌదీ అరేబియాపై హైతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్రమవుతున్నాయి. సౌదీ దక్షిణ ప్రాంతంలోని నగరాలపై, ఆయిల్ మౌలిక సదుపాయాలపై డ్రోన్లతో హౌతీలు భీకరదాడులు చేస్తున్నారు. అయితే, ఈ దాడులపై పాకిస్తాన్, టర్కీలు...