Devasish Sharma: జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తించిన వ్యక్తి, ఇప్పుడు ఎన్నికల బరిలో దిగుతున్నారు. గిటార్ వాయిస్తూ, పాటలు పడే ఆ ఐఏఎస్ అధికారి, క్యాన్సర్ బాధితుల కోసం సామాజిక కార్యకర్తగా మారిన...
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భారతదేశానికి చేరుకున్నారు. అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్...
హార్ముజ్ విషయంలో గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హార్ముజ్ జలసంధి భవిష్యత్తుపై ఇరాన్తో చర్చలు జరిపే అంశాన్ని గల్ఫ్ దేశాలు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇరాన్కు సందేశం...
హువావే (Huawei) స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఒక సరికొత్త, వినూత్నమైన డిజైన్తో కూడిన Huawei Pura X View ఫోన్ను తీసుకొచ్చింది. పాస్పోర్ట్ లాంటి విభిన్నమైన ఆకారంతో, ప్రపంచంలోనే మొట్టమొదటి వైడ్-స్క్రీన్ నాన్-ఫోల్డబుల్ ఫోన్గా...
Pakistan: ఢిల్లీ వేదికగా బ్రిక్స్(BRICS) శిఖరాగ్ర సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్, జిన్పింగ్తో సహా సభ్య దేశాధినేతలు భారత బాట పట్టారు. బ్రెజిల్, రష్యా, చైనా, భారత్,...