నారాయణపేట జిల్లాలోని బసిరెడ్డిపల్లిలో విషాదం నెలకొంది. కేవలం ఐదు సంవత్సరాల వయసున్న చిన్నారి తేజశ్రీని గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. డెడ్ బాడీని చెరువు కట్టపై పడేశారు....
Spoiled Meat: నాన్ వెజ్ ప్రియుల్లారా… తస్మాత్ జాగ్రత్త!! చికెన్… మటన్… పాయ.. బోటీ.. అంటూ లొట్టలేసుకుని తింటున్నారా..? ఐతే మీ జీవితానికి కాలంచెల్లినట్టే. మీరు తింటుంది నాన్ వెజ్ కాదు.. కాలకూట...
వాహనదారులకు షెల్ ఇండియా బిగ్ షాకిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా పెంచింది. బెంగళూరులో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.7.41 మేర పెరిగాయి. ఫలితంగా, ఇప్పుడు రెగ్యులర్ పెట్రోల్...
Breaking News: పంజాబ్లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయం వెలుపల పేలుడు సంభవించింది. ఛండీగడ్ బీజేపీ కార్యాలయం బయట స్కూటర్ పేలినట్లు తెలిసింది. ఒక్కసారిగా పేలుడు శబ్ధం రావడంతో సమీపంలో ఉన్న...