Mylavaram: ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో దారుణం జరిగింది. ఆస్తి కోసం యూట్యూబ్ లో చూసి పథకం ప్రకారం తండ్రిని హత్య చేశాడు ఓ కొడుకు. ఈ నెల ఎనిమిదో తేదీన మైలవరం మండలం...
బీఎస్ఎన్ఎల్కు మంచి రోజులు వచ్చాయి. కంపెనీ లాభం 17 సంవత్సరాలలో మొదటిసారిగా రూ.262 కోట్లకు పైగా పెరిగింది. 2007 తర్వాత కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించలేదు. లాభాలు ఈ విధంగా...
ఈ మధ్యకాలంలో జో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక్కసారిగా అందరినీ ఆకట్టుకున్న హీరోయిన్ మాళవిక మనోజ్. ఈ సినిమాలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అలాగే.. జనక...
ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ట్రంప్తో మోడీ చర్చలు భారత్కు ప్రోత్సాహకరంగా.. ఆందోళనలు పరిష్కరించేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇక ట్రంప్తో జరిగిన అత్యున్నత స్థాయి...
Se*xual Harassment: విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో దారుణం చోటు చేసుకుంది. భర్త కామవాంఛకు భార్య బలైంది. భర్త పోర్న్ వీడియోలకి బానిసయ్యాడని మనస్తాపం చెందిన నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, నాగేంద్ర,...