MAHARASHTRA: ‘‘మటన్’’ వివాదం సొంత కొడుకు హత్యకు కారణమైంది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. శ్రావణ మాసంలో మటన్ వండటం విషయంలో జరిగిన గొడవ యువకుడి ప్రాణాలను తీసింది. వార్జే-మల్వాడి ప్రాంతంలో...
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి చెక్పోస్ట్ వద్ద పోలీసులకు భారీగా గంజాయి లభ్యమైంది. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు క్రమం తప్పకుండా నిర్వహించే వాహనాల తనిఖీల్లో ఈ అక్రమ వ్యాపారం బయటపడింది....
Karnataka: కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో కీలక పరిణామం ఎదురైంది. బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి బి....
Nepal Floods: నేపాల్లో భారీ వరదలు విధ్వంసం సృష్టించాయి. భాటేకోషి నది ఉప్పొంగడంతో నేపాల్ ఉత్తరాన ప్రాంతం అతలాకుతలమైంది. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. వందలాది మంది గల్లంతయ్యారు. ఇప్పటికే...
రెండేళ్లలో నేరిడి బ్యారేజీ పూర్తి చేసి తీరతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత దశాబ్దాల...