2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి దుబాయ్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత.. పంజాబ్ ప్రభుత్వంలో గుబులు మొదలైంది. భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. దాదాపు 35 మంది ఆప్ ఎమ్మెల్యేలు...
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే చారిత్రాత్మకం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 97 శాతం ప్రజలు సర్వేలో పాల్గోన్నారని, కొంత మంది ఇది సర్వేనే కాదని...
హెచ్వీఐ పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానమంత్రిగా కీర్ స్టార్మర్ రికార్డ్ సృష్టించారు. అంతేకాకుండా కీర్ స్టార్మర్ బహిరంగంగా హెచ్వీఐ పరీక్ష చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. 2023 నాటికి ఇంగ్లాండ్లో హెచ్ఐవీని అంతం చేయడానికి...