రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న వేతన సవరణ (పీఆర్సీ) ప్రక్రియలో మరోసారి ఆలస్యం చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత పీఆర్సీ కమిషన్ గడువు ఏప్రిల్ 2, 2024న ముగియనుండగా, కమిషన్ ఛైర్మన్ శివశంకర్...
* నేడు సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. సాయంత్రం 5: 45కు హుజూర్ నగర్ చేరుకోనున్న సీఎం.. తెల్లరేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా.. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి...
ఆరోగ్యంగా ఉండటానికి శరీరంలో అన్ని పోషకాలు సరైన పరిమాణంలో ఉండటం ముఖ్యం. కానీ తీసుకునే ఆహారంలో అన్ని విటమిన్లు, ఖనిజాలు లభించవు. వీటిలో విటమిన్-ఇ లోపం కూడా ఉంటుంది. విటమిన్ ఇ శరీరాన్ని...