YS Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలోని రాప్తాడు నియోజక వర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో ఇటీవల హత్యకు గురైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని ఈ...
గత ఏడాది బాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ‘స్త్రీ 2’ విజయంతో శ్రద్ధా కపూర్ ఇంకా ఆ హ్యాంగోవర్ నుంచి బయటపడినట్లు కనిపించడం లేదు. ఈ సినిమా విడుదలై ఏడు నెలలు గడిచినా,...
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. 2013లో దిల్సుఖ్నగర్లో పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో 18 మంది మృతి, 130 మందికి గాయాలు...
Congress: అహ్మదాబాద్ వేదికగా రేపు కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ జరగబోతోంది. పార్టీలో కీలకమైన నాయకత్వం, సంస్థాగత మార్పులకు సిద్ధమవుతోంది. కీలకమైన రాష్ట్రాల ఎన్నికల ముందు ఈ భేటీ జరుగుతుంది. ప్రస్తుతం అందరి...
నితిన్ హీరోగా, వెంకీ కుదుముల దర్శకత్వంలో రూపొందిన ‘రాబిన్ హుడ్’ సినిమా మార్చి 28, 2025న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. విడుదలకు ముందు...